చదువుకి దూరం అవుతున్నాడని తెలుసుకొని.

చదువుకి దూరం అవుతున్నాడని తెలుసుకొని సైకిల్ సహాయం చేసిన రవి

జహీరాబాద్ నేటి ధాత్రి:

చిలేమామిడి గ్రామం లోని పిచ్చకుంట్ల నాగరాజు అనే విద్యార్థి zphs జీర్లపల్లి పాఠశాలలో 6th class చదువుతున్నాడు నాగరాజు తండ్రి మరణించాడు తల్లి డబ్బులు లేక ఇంటి దగ్గరనే పిల్లల్ని ఉంచింది విషయం తెలుసుకున్న CRP చిరంజీవి చిలేమామిడి గ్రామం కి వెళ్లి పిల్లల్ని ZPHS జీర్లపల్లి స్కూల్ లో జాయిన్ చేయడం జరిగింది స్కూల్ కి రావడానికి ఇబ్బంది అవుతుంది అని తెలుసుకొని ఝరాసంగం రవి కి తెలియజేయగా వెంటనే విద్యార్థి కి సైకిల్ సహాయం చేయడం జరిగింది.

విద్యార్థులకు చదువుతోపాటు క్రీడలు ముఖ్యమే.

విద్యార్థులకు చదువుతోపాటు క్రీడలు ముఖ్యమే.

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

 

విద్యార్థులకు చదువుతోపాటు క్రీడలు ముఖ్యమని ఎంఈఓ జాకీర్ హుస్సేన్ అన్నారు. కోహిర్ మండలం దిగ్వాల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో క్రీడా పోటీలను గురువారం ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ ప్రతిరోజు ఆటలు ఆడడం ద్వారా మానసిక ప్రశాంతత ఉంటుందని చెప్పారు. విద్యార్థులు జిల్లా, రాష్ట్ర స్థాయి క్రీడల్లో రాణించాలని పేర్కొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version