Houses

వర్గ పోరాటాలను ఉధృతం చేయాలి.

వర్గ పోరాటాలను ఉధృతం చేయాలి శిక్షణ తరగతులు ముగింపు సమావేశంలో సిపిఐ (ఎం) కేంద్ర కమిటీ సభ్యు లు వీరయ్య మరిపెడ నేటిధాత్రి: కమ్యూనిస్టు కార్యకర్తలు నిరంతరం ప్రజల మధ్య ఉండాలని వారి కోసమే జీవించాలని ,పాలకవర్గాలు ప్రజా వ్యతిరేక విధానాలను వారు చేస్తున్న తప్పిదాలను ఎప్పటికప్పుడు ఎండగడుతూ నిలదీస్తూ వర్గ పోరాటాలను ఉదృతం చేయాలని సిపిఐ (ఎం) కేంద్ర కమిటీ సభ్యులు ఎస్ వీరయ్య అన్నారు. మహబూబాద్ జిల్లా మరిపెడ పట్టణ కేంద్రంలోని స్థానిక కనకదుర్గ…

Read More
Class and social struggles

వర్గ సామాజిక జమిలి పోరాటాలే.!

వర్గ సామాజిక జమిలి పోరాటాలే సమస్యలకు పరిష్కారం ఓంకార్ అనుసరించిన ఆదర్శ రాజకీయాలే నేటి తక్షణ అవసరం శత జయంతి వార్షికోత్సవ ప్రారంభ సభ వాల్ పోస్టర్ ఆవిష్కరించిన ఎంసిపిఐ(యు) నేతలు నర్సంపేట/వరంగల్ జిల్లా ప్రతినిధి, నేటిధాత్రి:   దేశంలో పెరిగిపోతున్న అసమానతలకు వర్గ సామాజిక ఐక్య పోరాటాలే పరిష్కారం చూపుతాయని ఈ క్రమంలో అమరజీవి కామ్రేడ్ మద్ది కాయల ఓంకార్ ఆచరించిన ఆదర్శ రాజకీయాలే నేటి తక్షణ అవసరమని ఎంసిపిఐ(యు) జిల్లా కార్యదర్శి పెద్దారపు రమేష్,…

Read More
TUCI

మేడే స్ఫూర్తితో కార్మిక వర్గ పోరాటాలను.

మేడే స్ఫూర్తితో కార్మిక వర్గ పోరాటాలను బలోపేతం చేద్దాం టియుసిఐ నేత కొమరం శాంతయ్య గుండాల(భద్రాద్రికొత్తగూడెం జిల్లా),నేటిధాత్రి:   టియుసిఐ గుండాల ఏరియా కమిటీ ఆధ్వర్యంలో గురువారం మే డే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. మేడే సందర్భంగా సిపిఐ (ఎంఎల్) మాస్ లైన్ (ప్రజాపంధా) కార్యాలయం వద్ద టియుసిఐ జెండాను ఆ సంఘం గుండాల ఏరియా కమిటీ కార్యదర్శి కొమరం శాంతయ్య ఆవిష్కరించారు. జవ్వాజి సెంటర్ లో టియుసిఐ గుండాల ఏరియా కమిటీ అధ్యక్షులు గడ్డం రమేష్…

Read More
Public struggles

అమరవీరుల ఆశయ స్ఫూర్తితో ప్రజా పోరాటాలు.

అమరవీరుల ఆశయ స్ఫూర్తితో ప్రజా పోరాటాలు ఎంసీపిఐ( యు )రాష్ట్ర కార్యదర్శి గాదగోని రవి. ఎర్ర వనంగా మారిన మాదన్నపేట అమరవీరుల సంస్మరణ సభ ఎంతగానో ఆకట్టుకున్న ప్రముఖ కవి గాయకుడు యోచన కళాబృందం ఆటపాటలు నర్సంపేట,నేటిధాత్రి: అమరవీరుల త్యాగాల స్ఫూర్తితో వారి ఆశయసిద్ధికై దోపిడి వర్గ నిర్మూలన కోసం ప్రజా పోరాటాలను ఉదృతం చేస్తామని ఎంసిపిఐ (యు) తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి అన్నారు.వరంగల్ జిల్లా నర్సంపేట మండలం మాదన్నపేట గ్రామంలో ఎంసీపిఐ( యు ) అమరవీరుల…

Read More
BRS

ఉద్యమ పార్టీ పోరాటాలకు స్ఫూర్తి.

ఉద్యమ పార్టీ పోరాటాలకు స్ఫూర్తి….. ప్రగతికి సాక్షి…బిఆర్ఎస్ . చరిత్రలో నిలిచిపోయే సభ విజయోత్సవ సభ తాజా మాజీ సర్పంచ్ గాలి చంద్రమౌళి మొగుళ్ళపల్లి నేటి ధాత్రి     మొగుళ్లపల్లి మండలం అంకుషాపురం గ్రామంలో గురువారం మాజీ సర్పంచ్ గాలి చంద్రమౌళి అధ్యక్షతన జరిగిన బిఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ మాట్లాడుతూ ఈనెల 27వ తేదీన ఎలుకతుర్తి ఎక్స్ రోడ్డులో నిర్వహించే బిఆర్ఎస్ పార్టీ రచతోత్సవ సభకు గ్రామంలో…

Read More
Ambedkar

పూలే,అంబేద్కర్ స్పూర్తితో కులవివక్షపై ప్రతిఘటన

పూలే,అంబేద్కర్ స్పూర్తితో కులవివక్షపై ప్రతిఘటన పోరాటాలు కేవీపీఎస్ వరంగల్ జిల్లా కార్యదర్శి అరూరి కుమార్ నర్సంపేట,నేటిధాత్రి: నేటి ఆధునిక యుగంలో గ్రామల్లో కులవివక్ష అంటరానితనం ప్రత్యక్షంగా, పట్టణాల్లో పరోక్షంగా కొనసాగుతుందని కులవివక్ష పై ఏప్రిల్ నెలలో జరుగు ప్రత్యక్ష ప్రతిఘటన పోరాటాలలో ప్రతీ ఒక్కరు భాగస్వాములు కావాలని కేవీపీఎస్ వరంగల్ జిల్లా కార్యదర్శి అరురి కుమార్ పిలుపునిచ్చారు.శనివారం కెవిపిఎస్ పట్టణస్థాయి సమావేశం డివిజన్ అధ్యక్షుడు హనుమకొండ సంజీవ అధ్యక్షత జరిగింది.ముఖ్యఅతిథిగా హాజరైన జిల్లా కార్యదర్శి అరూరి కుమార్…

Read More
Farmers, get ready for united struggles..

రైతులు ఐక్య పోరాటాలకు సిద్ధంకండి..

రైతులు ఐక్య పోరాటాలకు సిద్ధంకండి మాజీ సర్పంచ్ నాగరాజు మల్లాపూర్ మార్చి 17 నేటి ధాత్రి మల్లాపూర్ మండలం మొగిలిపేట గ్రామంలో రుణమాఫీ కానీ రైతులతో మొగిలిపేట మాజీ సర్పంచ్ వనతడుపుల నాగరాజు ఆధ్వర్యంలో సమావేశమయ్యారు. ఆయన మాట్లాడుతూ రుణమాఫీ కాని రైతులందరూ రాజకీయ పార్టీలకతీతంగా ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. అసెంబ్లీ సాక్షిగా కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ చేశామని గొప్పలు చెప్పుకుంటుందే తప్ప ఇప్పటివరకు 50 శాతం మంది రైతులకు రుణమాఫీ పూర్తి కాలేదని…

Read More
error: Content is protected !!