
శ్రీఉమామహేశ్వరి సేవాసమితి ఆధ్వర్యంలో కోటి తలంబ్రాలు..
శ్రీఉమామహేశ్వరి సేవాసమితి ఆధ్వర్యంలో కోటి తలంబ్రాలు భద్రాచలం ఆలయ ఏఈఓ కు అందజేత ఉమామహేశ్వర సేవా సమితి అధ్యక్షులు ఆకులసుభాష్ ముదిరాజ్ గణపురం నేటి ధాత్రి. గణపురం మండలం ధర్మ రావు పేట గ్రామం నుండి భద్రాచల శ్రీ సీతారాముల కళ్యాణం కొరకు గోటుతో వలసిన తలంబ్రాలను జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలంలోని ధర్మ రావు పేట శ్రీ ఉమామహేశ్వర సేవా సమితి ఆధ్వర్యంలో తీసుకొని వచ్చి భద్రాచల పురవీధులలో కోటి గోటీ తలంబ్రాలు ముత్యాలు…