Drugs.

మాదకద్రవ్యాలు విక్రయిస్తే సమాచారం ఇవ్వండి.

జహీరాబాద్ మాదకద్రవ్యాలు విక్రయిస్తే సమాచారం ఇవ్వండి జహీరాబాద్ నేటి ధాత్రి:   సంగారెడ్డి జిల్లాలో ఎక్కడైనా మాదకద్రవ్యాలు విక్రయించిన, సేవించిన 8712656777 నెంబర్ కు సమాచారం ఇవ్వాలని ఎస్పీ పరితోష్ పంకజ్ బుధవారం ప్రకటనలో తెలిపారు. మాదకద్రవ్యాల నిర్మూలన కోసం ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. విద్యార్థులు యువత వీటికి దూరంగా ఉండాలని పేర్కొన్నారు. వారోత్సవాల్లో భాగంగా మత్తు పదార్థాల వల్ల కలిగే అనర్ధాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నట్లు చెప్పారు.

Read More
House Officer Muralidhar Raj

ప్రభుత్వ అనుమతి పొందిన విత్తనాలనే విక్రయించాలి.

ప్రభుత్వ అనుమతి పొందిన విత్తనాలనే విక్రయించాలి కేసముద్రం/ నేటి ధాత్రి         కేసముద్రం మండలంలోని పలు విత్తన దుకాణాలను కేసముద్రం మండల టాస్క్ఫోర్స్ టీం మండల వ్యవసాయ అధికారి కేసముద్రం మరియు స్టేషన్ హౌస్ ఆఫీసర్ కేసముద్రం వారు తనిఖీ చేయడం జరిగింది, పలు దుకాణంలో ఉన్నటువంటి వివిధ రకాల కంపెనీ విత్తనాలు, స్టాక్ రిజిస్టర్లు,బిల్ బుక్కులు,ఇన్వైసులు లైసెన్సులు, స్టార్ బోర్డు, గోదామును తనిఖీ చేయడం జరిగింది, వారు మాట్లాడుతూ    …

Read More
Fake Seeds

రైతులకు లైసేన్స్ లేని షాపుల వారు నకిలీ విత్తనాలు.

రైతులకు లైసేన్స్ లేని షాపుల వారు నకిలీ విత్తనాలు అమ్మేతే కేసులు నమోదు చేయండి కలెక్టర్ అధికారులకు ఆదేశాలు వనపర్తి నేటిధాత్రి : వనపర్తి జిల్లాలో వనపర్తి లో రైతులకు ప్రభుత్వ లై సేన్స్ లేకుండా రైతులకు నకిలీ విత్తనాలు అమ్మకుండా పకడ్బందీగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి టాస్క్ ఫోర్స్ కమిటీలను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన టాస్క్ ఫోర్స్ కమిటీ…

Read More
seeds

నాణ్యమైన విత్తనాలనే విక్రయించాలి.

నాణ్యమైన విత్తనాలనే విక్రయించాలి. ప్రతి విత్తన అమ్మకంపై రసీదు తప్పనిసరిగా ఇవ్వాలి. అధిక ధరలకు విత్తనాలను విక్రయిస్తే పీడీ యాక్ట్ తప్పదు. పలు విత్తన దుకాణాలను తనిఖీ చేసిన ఏడిఏ దామోదర్ రెడ్డి. నల్లబెల్లి నేటి ధాత్రి:   నకిలీ విత్తనాలు అమ్మినట్లయితే పీడీ యాక్ట్ కేసు నమోదు చేసి సంబంధిత డీలర్ లైసెన్సును శాశ్వతంగా రద్దు చేయబడుతుందని నర్సంపేట ఏడిఏ కే దామోదర్ రెడ్డి పేర్కొన్నారు గురువారం మండల కేంద్రంలోని పలు విత్తన దుకాణాలను తనిఖీ…

Read More
Agriculture Officer Somalingareddy

నాణ్యమైన విత్తనాలు విక్రయించాలి.

— నాణ్యమైన విత్తనాలు విక్రయించాలి • మండల వ్యవసాయ అధికారి సోమలింగారెడ్డి నిజాంపేట: నేటి ధాత్రి     రైతులకు నాణ్యమైన విత్తనాలను అందించాలని మండల వ్యవసాయ అధికారి సోమలింగారెడ్డి అన్నారు. ఈ మేరకు నిజాంపేట మండల కేంద్రంలో విత్తన డీలర్లతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విత్తనాలను విక్రయించిన రైతులకు తప్పనిసరిగా రసీదు ఇవ్వాలనీ, స్టాక్ బోర్డులను షాపులలో ప్రదర్శించాలని సూచించడం జరిగిందన్నారు. రోజువారి క్రయ, విక్రయాలను రిజిస్టర్లలో నమోదు చేయాలన్నారు….

Read More
Agricultural

30 ఏళ్ల క్రితం అమ్మిన భూమిపై వారసుల దౌర్జన్యం.

30 ఏళ్ల క్రితం అమ్మిన భూమిపై వారసుల దౌర్జన్యం మందమర్రి నేటి ధాత్రి :       మందమర్రి మండల తుర్కపల్లి గ్రామంలో 30 సంవత్సరాల క్రితం ప్లాటు కొనుక్కొని ఇల్లు కట్టుకొని ఉంటున్న కుటుంబం పై భూమి అమ్మిన వ్యక్తి వారసులు దౌర్జన్యం చేస్తూ ప్రస్తుతం ఉన్నటువంటి భూమి విలువకు అదనంగా డబ్బులు చెల్లించాలంటూ బెదిరిస్తున్నారని బాధిత కుటుంబ యజమాని మేడి శ్రీమతి భర్త స్వామి కొడుకు శ్రావణ్ లు మీడియా ముందు వాపోయారు….

Read More
DRDO

అటవీ ఉత్పత్తులను దగ్గరలోని డిఆర్డిపోలో అమ్ముకోవాలి.

అటవీ ఉత్పత్తులను దగ్గరలోని డిఆర్డిపోలో అమ్ముకోవాలి గుండాల(భద్రాద్రికొత్తగూడెం జిల్లా), నేటిధాత్రి: అటవీ ఉత్పత్తులను జిసిసి కొనుగోలు కేంద్రంలోనే కాకుండా దగ్గర్లోని డిఆర్ డిపోలో కూడా అమ్ముకునే సౌకర్యం కల్పించినట్లు జిసిసి మేనేజర్ నరసింహ తెలిపారు. మంగళవారం మండల కేంద్రంలోని జిసిసి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అటవీ ఉత్పత్తులను మధ్య దళారులకు అమ్మి మోసపోకూడదని సూచించారు. గిరిజన సహకార సంస్థ ద్వారా కిలో ముష్టి గింజలు 75,కుంకుళ్ళు 40,ఇప్ప పూలు 30,ఇప్ప పలుకు…

Read More
error: Content is protected !!