
సబ్ స్టేషన్ నిర్మాణం కొరకు స్థల పరిశీలన .
సబ్ స్టేషన్ నిర్మాణం కొరకు స్థల పరిశీలన జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ జైపూర్,నేటి ధాత్రి: జైపూర్ మండలం ఇందారం గ్రామపంచాయతీని సోమవారం జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ సందర్శించారు. అలాగే సబ్ స్టేషన్ నిర్మాణం కొరకు స్థల పరిశీలన చేపట్టి అధికారులకు తగు సూచనలు చేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, తహసిల్దార్ వనజా రెడ్డి, విద్యుత్ ఏఈ మనోహర్,ఆర్ఐ తిరుపతి,పంచాయతీ కార్యదర్శి సుమన్ తదితరులు పాల్గొన్నారు.