
జిల్లా ఎస్పీని కలిసిన ఎస్ఐ వినయ్ కుమార్.
జిల్లా ఎస్పీని కలిసిన ఎస్ఐ వినయ్ కుమార్. జహీరాబాద్ నేటి ధాత్రి: సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ ఎస్సై వినయ్ కుమార్ జిల్లా ఎస్పీ పారితోష్ పంకజ్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. జహీరాబాద్ ఎస్ఐగా శుక్రవారం బాధ్యతలు స్వీకరించిన ఎస్సై వినయ్ కుమార్ సోమవారం జిల్లా ఎస్పీ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి మొక్కను అందజేసి కృతజ్ఞతలు తెలిపారు.