టాస్ గెలిచిన భారత్.. బ్యాటింగ్ ఎవరంటే…

టాస్ గెలిచిన భారత్.. బ్యాటింగ్ ఎవరంటే?

 

భారత్-న్యూజిలాండ్ జట్లు మూడు వన్డేల సిరీస్ ఆడనున్నాయి. దీంట్లో భాగంగా వడోదర వేదికగా కాసేపట్లో తొలి వన్డే మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో టాస్ గెలిచిన భారత్.. ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో కివీస్ జట్టు తొలుత బ్యాటింగ్‌కి దిగనుంది.

 

 ఇంటర్నెట్ డెస్క్: భారత్-న్యూజిలాండ్ జట్లు మూడు వన్డేల సిరీస్ ఆడనున్నాయి. దీంట్లో భాగంగా వడోదర వేదికగా కాసేపట్లో తొలి వన్డే మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో టాస్ గెలిచిన భారత్.. ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో కివీస్ జట్టు తొలుత బ్యాటింగ్‌కి దిగనుంది. వెటరన్ ప్లేయర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ.. ఆడుతుండటంతో అభిమానుల్లో ఉత్సాహం నెలకొంది. టెస్టు, టీ20 ఫార్మాట్లకు ఇప్పటికే వీడ్కోలు పలికిన రో-కో.. కేవలం వన్డేల్లోనే ఆడుతున్న విషయం తెలిసిందే. కాగా గాయం బారిన పడిన స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్.. ఈ సిరీస్‌తో పునరాగమనం చేయనున్నాడు.

శ్రేయస్ ఆ విషయంలో తొందరపడకు.. మాజీ బ్యాటింగ్ కోచ్ సూచన…

శ్రేయస్ ఆ విషయంలో తొందరపడకు.. మాజీ బ్యాటింగ్ కోచ్ సూచన

 

టీమిండియా.. న్యూజిలాండ్‌తో వడోదర వేదికగా తొలి వన్డేలో నేటి నుంచి తలపడనుంది. అయితే గాయం బారిన పడిన స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్.. ఈ సిరీస్‌తో పునరాగమనం చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో మాజీ బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగర్.. అయ్యర్‌కు పలు జాగ్రత్తలు సూచించాడు.

మంచి వన్డే కెప్టెన్ అవుతాడు..

‘కెప్టెన్‌గా శుభ్‌మల్ గిల్‌పై ఇప్పుడే ఒక అంచనాకు రాలేము. అతడికి మైదానంలో సీనియర్ల నుంచి మద్దతు ఉంటుంది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల అనుభవం అతడికి అందుబాటులో ఉంటుంది. అతడు క్రమంగా ఎదుగుతాడు. చివరికి మంచి వన్డే కెప్టెన్ అవుతాడు’ అని బంగర్ పేర్కొన్నాడు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version