Congress.

పరకాల పట్టణంలో రైతునేస్తం కార్యక్రమం.

పరకాల పట్టణంలో రైతునేస్తం కార్యక్రమం రైతులతో కలిసి కార్యక్రమాన్ని విక్షించిన అధికారులు పరకాల నేటిధాత్రి:   రైతునేస్తం కార్యక్రమాన్ని మండల కేంద్రంలోని వ్యవసాయమార్కెట్ లో గల రైతు వేదికలో రైతు భరోసా సంబరాలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతులతో ముఖాముఖి వీడియో కాన్ఫరెన్స్ ను అధికారులు రైతులతో కలిసి వీక్షించారు.ఈ కార్యక్రమంలో ఎంపిడిఓ పెద్ది ఆంజనేయులు,కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు కొయ్యాడా శ్రీనివాస్,ఈసీ,ఏఇవో శైలజ,రైతులు తదితరులు పాల్గొన్నారు.

Read More
error: Content is protected !!