
పుష్కరాల్లో ఐదుగురు అస్తవ్యస్తకు గురి.
పుష్కరాల్లో ఐదుగురు అస్తవ్యస్తకు గురి. అత్యవసర చికిత్స కేంద్రాలకు తరలింపు. ఎండ తీవ్రతకు సరస్వతీ పుష్కరాల్లో ఎక్కడి వారు ఆక్కడే. కిక్కిరిసిన సెలవ పందిర్లు. మహాదేవపూర్ -నేటి ధాత్రి: సరస్వతి పుష్కరాల సందర్భంగా పుణ్య స్నానాలు దర్శనాలకు వచ్చిన భక్తులు ఎండ తీవ్రతకు తట్టుకోలేక ఇప్పటివరకు ఐదుగురు అస్తవ్యస్తకు గురికావడం జరిగింది. వీరిలో ఒకరు పారిశుద్ధ్య కార్మికుడు విధులు నిర్వహిస్తున్న క్రమంలో సొమ్మసిల్లి పడిపోవడం జరిగిందని సమాచారం. మిగతా నలుగురు భక్తులు కరీంనగర్ వరంగల్ భద్రాద్రి…