Psychologist

శరణార్థులను ఆదుకోవాలి.

శరణార్థులను ఆదుకోవాలి. సోషలిస్ట్ రిపబ్లికం అసోసియేషన్ అధ్యక్షుడు రాజలింగు మోతే మంచిర్యాల జూన్ 20 నేటి ధాత్రి: శరణార్థులను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలని సోషలిస్ట్ రిపబ్లికన్ అసోసియేషన్ అధ్యక్షుడు, అడ్వకేట్ రాజలింగు మోతే అన్నారు. శుక్రవారం అంతర్జాతీయ శరణార్థుల దినోత్సవం సందర్భంగా మంచిర్యాల ఎస్ ఆర్ ఏ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ… యుద్ధాలు, హింస, లేదా ఇతర కారణాల వల్ల తమ దేశాలను వదిలి వలస వచ్చిన ప్రజలకు ఆహారం, నీరు, వసతి, వైద్య సహాయం,…

Read More
error: Content is protected !!