
ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కు 28 వినతులు.
ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కు 28 వినతులు.. కమిషనర్ ఎన్.మౌర్య.. తిరుపతి(నేటి ధాత్రి)మే12: తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన డయల్ యువర్ కమిషనర్, ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కు 28 వినతులు వచ్చాయని కమిషనర్ ఎన్.మౌర్య తెలిపారు. సోమవారం నగరపాలక సంస్థ కార్యాలయంలో డయల్ యువర్ కమిషనర్, ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. ఫోన్ ద్వారా ఐదు మంది తమ సమస్యలు తెలుపగా, 23 మంది నేరుగా…