We should take advantage of the land.Tehsildar Rajnikumari.

భూభారతి సద్వినియోగం చేసుకోవాలి

భూభారతి సద్వినియోగం చేసుకోవాలి.. తహసిల్దార్ రజనీకుమారి. రామాయంపేట జూన్ 11 నేటి ధాత్రి (మెదక్)         రైతు సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం చేపట్టిన భూభారతి కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని రామాయంపేట తహసిల్దార్ రజనీకుమారి అన్నారు. బుధవారం రామాయంపేట మండలం ప్రగతి ధర్మారం గ్రామంలో భూభారతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రైతుల నుండి వచ్చే దరఖాస్తులను స్వీకరించారు.     ఏళ్ల తరబడి ఉన్న భూ సమస్యల పరిష్కారానికి ఇది చక్కని…

Read More

సెలబ్రిటీలతో ప్రకటనలు.!..రియల్‌ మోసాల ఉచ్చులో సమిదలవుతున్న సామాన్యులు.!

`సెలబ్రిటీలతో ప్రకటనలు `చాలా సందర్భాల్లో మోసపోయేది వినియోగదారులే `మార్కెట్‌ మాయాజాలం ఎప్పుడూ భ్రమింపజేస్తుంది `కొనుగోళ్లకు ముందు కంపెనీ ట్రాక్‌ రికార్డు అధ్యయనం చేయడం అవసరం `ప్రకటనలో పాల్గనేముందు ట్రాక్‌ రికార్డు అధ్యయనం చేయడం సెలబ్రిటీలకు అవసరం `తమ ప్రభావం సమాజంపై ఉన్నప్పుడు దీన్ని నైతిక బాధ్యతగా స్వీకరించాలి `డబ్బు తీసుకున్నాం…మాకు సంబంధం లేదనుకోవద్దు `సెలిబ్రిటీలపై గుడ్డి విశ్వాసంతో కొనుగోళ్లకు ముందుకొచ్చే ప్రజలే అధికం `సమిధలయ్యే జీవితాలకు ఎవరు బాధ్యులు? `ఇల్లు కొనడం మిగిలిన వస్తువుల మాదిరి కాదు…

Read More
error: Content is protected !!