Social Media District President.

ఆంజనేయ విగ్రహం పునః ప్రతిష్టకు 10,116 రూ, విరాళం.

ఆంజనేయ విగ్రహం పునః ప్రతిష్టకు 10,116 రూ, విరాళం దేవేందర్ పటేల్, కేటీఆర్ సేన సోషల్ మీడియా జిల్లా అధ్యక్షుడు భూపాలపల్లి నేటిధాత్రి     టేకుమట్ల మండలం లోని అంకుషాపూర్ సోమనపల్లి గ్రామ పురాతనమైన ఎంతో విశిష్టత మహిమ కలిగిన శ్రీ అభయాంజనేయ ఆలయం శిథిల అవస్థలో ఉండడం వలన ఉమ్మడి గ్రామాల ప్రజలు అభివృద్ధి కమిటీ వేసుకొని, ఆ కమిటీ ద్వారా శ్రీ అభయాంజనేయ స్వామి దేవస్థానం దేవాలయాన్ని పునః ప్రతిష్ట చేయడం జరిగింది,…

Read More
error: Content is protected !!