ప్రజావాణి ఫిర్యాదులను పరిష్కరించండి…

ప్రజావాణి ఫిర్యాదులను పరిష్కరించండి

కలెక్టర్ ఆదర్శ్ సురభి

వనపర్తి నేటిదాత్రి .

 

వనపర్తి జిల్లా కలెక్టర్ కార్యాలయం ప్రజావాణిలో వచ్చే ఫిర్యాదులను పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి అధికారులను ఆదేశించారు. ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రెవెన్యూ ఖీమ్యా నాయక్. ఆర్డీఓ సుబ్రమణ్యంతో కలిసి దరకాస్తు లు స్వీకరించారు
ప్రజల ఫిర్యాదులు త్వరగా పరిష్కరించేందుకు అధికారులు కృషి చేయాలని అధికారులను కోరారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version