
ఆర్సిఓకు వినతి పత్రం ఎస్ఎఫ్ఐ నాయకులు.
ఆర్సిఓకు వినతి పత్రం ఎస్ఎఫ్ఐ నాయకులు ఎంజెపి గురుకులాల సమస్యలు పరిష్కరించాలని వినతి పరకాల నేటిధాత్రి: ఎంజెపి గురుకులాల సమస్యలు పరిష్కరించాలని ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులుబొచ్చు కళ్యాణ్ అన్నారు.ఆర్సిఓకు వినతి పత్రం అందజేశారు.ఈ సందర్బంగా బొచ్చు కళ్యాణ్ మాట్లాడుతూ హనుమకొండ జిల్లాలో ఉన్నటువంటి బీసీ హాస్టల్స్ మరియు కాలేజీ సమస్యలు పరిష్కరించాలని,అలాగే విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని అద్దె భవనంలో ఉంటున్నటి విద్యార్థులకు వాటర్ మరియు బాత్రూం సౌకర్యాలు ఏర్పాటు చేయాలని అద్దె భవనంలో కొనసాగుతున్న హాస్టల్…