
నడికూడ మండలంలో నకిలీ పెన్షన్ల హవా..!
నడికూడ మండలంలో నకిలీ ( అనర్హుల) పెన్షన్ల హవా..! అనర్హులకే ప్రభుత్వ పెన్షన్లు పెద్దపీట. అవయవాలన్ని బాగున్నా పెన్షన్ తీసుకుంటున్న వైనం చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్న అధికారులు నడికూడ,నేటిధాత్రి:రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన నిరుపేదలకు ఆసరాగా నిలిచేందుకు అందిస్తున్న వృద్ధులకు,వితంతువులకు, వికలాంగులకు,ఓంటరి మహిళలకు వారి జీవనాధారానికి ప్రభుత్వం ప్రతినెలా పెన్షన్ అందిస్తుంది. మండలంలోని గ్రామాలలో కొంతమంది రాజకీయ నాయకులు,ప్రభుత్వ అధికారుల అండదండలతో అవయవాలు అన్నీ బాగున్నా నకిలీ సర్టిఫికెట్లతో వికలాంగుల పెన్షన్ తీసుకుంటున్నారనే ప్రచారం జోరుగా…