
ఈసారీ దాటవెతలే…..
ఈసారీ దాటవెతలే….. ◆ నిర్మాణానికి నోచుకోని ప్యాలవరం బ్రిడ్జి ◆ రూ.3కోట్లతో ఆరు నెలల క్రితం శంకుస్థాపన ◆ వర్షకాలంలోపు పూర్తి చేస్తామని హామీ ◆ ఇప్పటికీ ప్రారంభంకాని పనులు ◆ వాగోస్తే రాకపోకలు తీవ్ర ఇబ్బందులు జహీరాబాద్ నేటి ధాత్రి: ఝరాసంగం మండల పరిలోని ప్యాలారం వాగు ఏటా వానకాలంలో పొంగిపొర్లుతుండడంతో గ్రామస్తులు రాకపోకలు తీవ్ర మబ్బందులు పడుతున్నాడు. ఆరు నెలల క్రితం ఈ వాగు పై నూతనంగా బ్రిడ్జి…