Suicide

అంత్య క్రియలకు ఆర్థిక సాయం అందజేత.

అంత్య క్రియలకు ఆర్థిక సాయం అందజేత నిజాంపేట , నేటిధాత్రి   నిజాంపేట మండల కేంద్రంలో కమ్మరి నరసింహ చారి (20) మనస్థాపానికి గురై ఆత్మహత్య చేసుకున్న విషయం తెలుసుకున్న మెదక్ బిఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జ్ కంట తిరుపతిరెడ్డి అంత్య క్రియల నిమిత్తం 5000 రూపాయలు తన అనుచరులతో అందించారు ఇందులో నర్సింలు, మావురం రాజు, తాడం మల్లేశం, నాయిని లక్ష్మణ్, తిరుమల గౌడ్ తదితరులు ఉన్నారు

Read More
children's medical treatments

చిన్నారి వైద్యచికిత్సల కోసం ఆర్ధిక సహాయం అందజేత.

చిన్నారి వైద్యచికిత్సల కోసం ఆర్ధిక సహాయం అందజేత   వరంగల్/నర్సంపేట,నేటిధాత్రి:   గీసుకొండ మండల కేంద్రానికి చెందిన తాళ్లపెళ్లి రమేష్ – నాగమణిల కూతురు పుట్టిన కొన్ని రోజుల తర్వాత కడుపు సంబంధించిన వ్యాధితో బాధపడుతున్నది. నిరుపేద కుటుంబం కావడంతో ఆ చిన్నారి పాపకు వైద్య చికిత్స చేయించడానికి ఇబ్బందులు పడుతూ, సాయంఅందించాలని ప్రాధేయపడుతున్నారు.ఈ విషయాన్ని తెలుసుకున్న హన్మకొండలో ఉంటున్న గీసుకొండ గ్రామానికి చెందిన ఏనుగుల మంజుల -సాంబరెడ్డి దంపతులు మానవత్వంతో స్పందించి రూ.3వేలు పంపగా ఆ…

Read More
Financial

నిరుపేద కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత.

నిరుపేద కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత. కరక గూడెం,, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా.. నేటిధాత్రి.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలం పద్మాపురం గ్రామానికి చెందిన క్యాన్సర్ బాధితుడు ఎండి.హమిద్ మరియు స్థానిక మస్జిద్ ఇమామ్ సాబ్ పవిత్ర రమజాన్ మాసం సందర్భంగా మణుగూరు మదీనా మర్కస్ మస్జిద్ తరపున ఆర్ధిక సహాయం,బియ్యం మరియు నిత్యవసర సరుకులు అందించిన కాంగ్రెస్ పార్టీ కరకగూడెం మండల అధ్యక్షులు సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్ ఈ కార్యక్రమంలో ముస్లిం పెద్దలు మర్కస్…

Read More
Indian Red Cross

పేదలకు వైద్యం అందిస్తున్న రెడ్ క్రాస్ సొసైటీ..

పేదలకు వైద్యం అందిస్తున్న రెడ్ క్రాస్ సొసైటీ.. రామయంపేట మార్చి 18 నేటి ధాత్రి (మెదక్) ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ మెదక్ శాఖ వి ఎస్ టి ఇండస్ట్రీస్ తూప్రాన్ వారి సహకారంతో మల్లారెడ్డి హాస్పిటల్ సూరారం మేడ్చల్ జిల్లా వారి సౌజన్యంతో కాళ్లకల్ గ్రామంలో పాత గ్రామపంచాయతీ భవనంలో ఏర్పాటు చేసిన మల్టీ స్పెషాలిటీ ఆరోగ్య శిబిరమును తెలంగాణ రాష్ట్ర కార్య దర్శి ప్రొఫెసర్ ఏ శ్రీరాములు ప్రారంభిస్తూ రాష్ట్రవ్యాప్తంగా ఇలాంటి ఆరోగ్య శిబిరంలను…

Read More

42 శాతం బీసీ రిజర్వేషన్ కల్పించినందుకు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు

సుంకరబోయిన మొగిలి కొత్తగూడ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు కొత్తగూడ, నేటిధాత్రి: కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీ ఎన్నికల ముందు బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తామని హామీ ఇచ్చారు ఇచ్చిన మాట ప్రకారం కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఇవ్వకున్నా కానీ తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించినందుకు హర్షం వ్యక్తం చేసిన కొత్తగూడ మండల బ్లాక్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సుంకరబోయిన మొగిలి వారు మాట్లాడుతూ… కాంగ్రెస్ ప్రజా…

Read More
error: Content is protected !!