
జర్నలిస్టులకు ఇన్సూరెన్స్ చేయించడం అభినందనీయం.
జర్నలిస్టులకు ఇన్సూరెన్స్ చేయించడం అభినందనీయం మెట్ పల్లి జూన్ 16 నేటి ధాత్రి ప్రెస్ క్లబ్ సభ్యులకు ఇన్సూరెన్స్ పాలసీ బాండ్ లు అందజేత బిజెపి రాష్ట్ర నాయకులు డాక్టర్ చిట్నేని రఘు మెట్ పల్లి: జర్నలిస్టుల భద్రత కొరకు ఇన్సూరెన్స్ చేయించడం అభినందనీయం అని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులు డాక్టర్ చిట్నేని రఘు అన్నారు. టీయూడబ్ల్యూజే(ఐజేయు) ప్రింట్ మీడియా ఆధ్వర్యంలో జర్నలిస్టులకు ఇన్సూరెన్స్ పాలసీలు చేయించగా ఆ పాలసీ బాండ్లను…