
పదోన్నతులు పోలీస్ లకు మరింత బాధ్యతను పెంచుతాయి.
పదోన్నతులు పోలీస్ లకు మరింత బాధ్యతను పెంచుతాయి సిరిసిల్ల జిల్లా ఎస్పీ మహేష్ బి గితే సిరిసిల్ల టౌన్ ð నేటిధాత్రి ) పదోన్నతులు జీవన శైలిని మార్చే విధంగా ఉత్సాహాన్ని కలిగిస్తాయని ఎస్పీ మహేష్ బి గితే అన్నారు.రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఏఎస్ఐగా విధులు నిర్వహిస్తూ ఎస్ఐ లుగా పదోన్నతి పొందిన శంకర్ సిరిసిల్ల టౌన్ ప్రస్తుతం, లక్పతి వేములవాడ రూరల్ మోతీరం,బోయినపల్లి లను ఎస్పీ మహేష్ బి గితే అభినందించినారు.ఈసందర్భంగా ఎస్పి…