
ప్రైవేట్ విద్యాసంస్థల దోపిడీ అడ్డుకోవాలి.
ప్రైవేట్ విద్యాసంస్థల దోపిడీ అడ్డుకోవాలి. ◆ స్వతంత్ర నియంత్రణ సంస్థల ఏర్పాటు అవసరం. ◆ ప్రభుత్వ పాఠశాలల నాణ్యతను ప్రచారం చేయాలి. జహీరాబాద్ నేటి ధాత్రి: తెలుగు రాష్ట్రాల్లో గత రెండు దశాబ్దాలలో ప్రైవేట్ బిద్యా సంస్థల సంఖ్య విపరీతంగా పెరిగింది. పాఠశాలల నుండి ఇంజనీరింగ్, మెడికల్ కాలేజీల వరడు, ప్రైవేట్ సంస్థలు విద్యా రంగంలో ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. ఈ సంస్థలు గ్రామీణ ప్రాంతాల నుండి నగరాల వరకు విస్తరించాయి. అయితే, బీట్ లాభాపేక్ష, వాణిజ్య…