Awareness Program.

అగ్ని ప్రమాదాల నివారణ గురించి అవగాహన కార్యక్రమం.

అగ్ని ప్రమాదాల నివారణ గురించి అవగాహన కార్యక్రమం కరీంనగర్, నేటిధాత్రి:       అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని మరియు వాటిని నియంత్రించేటువంటి పద్ధతులను తెలుసుకోవాల్సిన అవసరం ఎంతగానో ఉందని కల్నల్ ఆఫీసర్ ఏకే జయంతి, స్టేషన్ ఫైర్ ఆఫీసర్ రాజు నాయక్, ఇతర అధికారులతో కలిసి కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వెదిర గ్రామంలోని అల్ఫోర్స్ ఇంటర్నేషనల్ పాఠశాలలో నిర్వహింపబడుతున్నటువంటి ఎన్సిసి క్యాడెట్ల శిక్షణ శిబిరంలో భాగంగా అగ్నిమాపక శాఖ వారి…

Read More
Suicide

గుడి పేట 13వ బెటాలియన్ లో ఆత్మహత్యల నివారణ.

గుడి పేట 13వ బెటాలియన్ లో ఆత్మహత్యల నివారణ అవగాహన సదస్సు మంచిర్యాల,నేటి ధాత్రి:       మంచిర్యాల జిల్లా గుడి పేట 13వ బెటాలియన్ లో ఆత్మహత్యల నివారణ సదస్సు కార్యక్రమం శనివారం చేపట్టారు.ముఖ్య అతిథిగా డాక్టర్ పరికిపండ్ల అశోక్, డాక్టర్ గుమ్మడి వెళ్లి శ్రీనివాస్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా మంచిర్యాలలో సామాజికంగా, బిసి ఉద్యమంలో ముందు ఉండి నడిపిస్తూ సమాజంలో ప్రజల జీవన ప్రమాణాలు మార్పు కోసం పనిచేస్తున్న వడ్డేపల్లి మనోహర్ ని గుర్తించి…

Read More
Forest fires.

చైతన్యం ద్వారానే అడవుల్లో అగ్ని ప్రమాదాల నివారణ .

ప్రజల్లో చైతన్యం ద్వారానే అడవుల్లో అగ్ని ప్రమాదాల నివారణ అటవీ అభివృద్ధి సంస్థ ప్లాంటేషన్ మేనేజర్ గోగు సురేష్ జైపూర్,నేటి ధాత్రి:     ప్రజల్లో చైతన్యం,అవగాహన ద్వారానే అడవులు, ప్లాంటేషన్లలో అగ్ని ప్రమాదాల నివారణ పూర్తిగా సాధ్యమవుతుందని తెలంగాణ అటవీ అభివృద్ధి సంస్థ(టీజీ ఎఫ్ డీసీ) మంచిర్యాల రేంజ్ ప్లాంటేషన్ మేనేజర్ గోగు సురేష్ కుమార్ అన్నారు.అటవీ అభివృద్ధి సంస్థ దశాబ్ది ఉత్సవాలను పురస్కరించుకొని మంగళవారం జైపూర్ మండలంలోని ముదిగుంట శివారులో ఉన్న నీలగిరి ప్లాంటేషన్…

Read More
Railway Station.

అగ్ని ప్రమాదాల నివారణ పై అవగాహన కార్యక్రమం.

అగ్ని ప్రమాదాల నివారణ పై అవగాహన కార్యక్రమం. జహీరాబాద్. నేటి ధాత్రి:     సంగారెడ్డి జిల్లాలో శాసనసభ నియోజకవర్గ కేంద్రమైన జహీరాబాద్ పట్టణంలో గల రైల్వేస్టేషన్, బస్సు స్టేషన్ లో మంగళ వారం మధ్యాహ్నం అగ్ని మాపక శాఖ అధికారులు సిబ్బంది ప్రయాణీకులకు అగ్ని ప్రమాదాల నివారణ పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాస్, అశోక్ తదితరులు పాల్గొన్నారు.

Read More

డివామింగ్, క్షయ రోగ నివారణపై అవగాహన కార్యక్రమం

కామారెడ్డి / పిట్లం నేటిధాత్రి: పిట్లం మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో గురువారం నాడు”అడల్ట్ బీసీజీ” వ్యాక్సినేషన్ మరియు “ఎన్ డి డి” ప్రోగ్రామ్ పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో క్షేత్రస్థాయి సిబ్బందికి అవగాహన కల్పించడంపై ప్రత్యేక దృష్టి సారించారు.ఈనెల 10వ తేదీ నుండి ప్రారంభంకానున్న ఈ కార్యక్రమంలో, నేషనల్ డివామింగ్ ప్రోగ్రామ్ (ఎన్ డి డి) అనుసరించి, 2 నుండి 19 సంవత్సరాల పిల్లలకు ఆల్బెండలైజేడ్ మాత్రలను ఇవ్వడం జరుగుతుందని, దీని ద్వారా…

Read More
error: Content is protected !!