
స్థలం కబ్జా ను అడ్డుకున్న రెవెన్యూ సిబ్బంది.!
జర్నలిస్టు కాలనీ స్థలం కబ్జా ను అడ్డుకున్న రెవెన్యూ సిబ్బంది. ప్రభుత్వ భూములు ఆక్రమిస్తే చర్య లు తప్పవు బెల్లంపల్లి తహసిల్దార్ జోష్ణ. బెల్లంపల్లి నేటిధాత్రి: బెల్లంపల్లి మండలం కన్నాల జాతీయ రహదా రిని ఆనుకొని ఉన్న జర్నలిస్టు కాలనీ స్థలంలో కొద్ది రోజుల క్రితం గుర్తు తెలియని వ్యక్తులు ప్లాటింగ్ చేసి హద్దు రాళ్ళను ఏర్పాటు చేయడంతో రెవె న్యూ అధికారులు బుధవారం తొలగిం చారు. వివరాల్లోకి వెళితే గత కొన్ని రోజుల…