
గుంతలు పూర్తిగా పూడ్చని వైనం ప్రమాదాలకు నిలయం…
గుంతలు పూర్తిగా పూడ్చని వైనం -ప్రమాదాలకు నిలయం… నేటి ధాత్రి -మహబూబాబాద్ :- బయ్యారం మండల పరిధి నామాలపాడు నుంచి కాచన పల్లి రహదారి మార్గం పక్కన కేబుల్ కోసం తవ్విన గుంటలు పూర్తిగా పూడ్చకపోవడంతో ప్రమాదాలకు నిలయంగా మారాయి. గతంలో బిఎస్ఎన్ఎల్ టవర్ కేబుల్ లైన్ వేయడం కోసం యంత్ర సాధనాలతో తీసిన గుంతలు పుడ్చకపోవడతో రహదారి ప్రయాణికులకు, పశువులకు ప్రమాదంగా మారి సతమతమవుతున్నాయని ప్రజా సంఘాలు ఆరోపిస్తున్నాయి. అసంపూర్తిగా ఉన్న గుంటలలో…