paddy

ప్రకృతి వైశాల్యం పై రాజకీయం చేయొద్దు.

ప్రకృతి వైశాల్యం పై రాజకీయం చేయొద్దు. బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అనేక ప్రకృతి వైశాల్యాలు రూపాయి కూడా ఆదుకోలేదు. మంత్రి దృష్టికి తీసుకు వెళ్ళాం తక్షణమే చర్యలు తీసుకోవడం జరిగింది. తడిసిన ధాన్యాలకు కొనుగోలు చేయండి మంత్రి హామీ ఇవ్వడం జరిగింది. మహాదేవపూర్- నేటిధాత్రి:   ప్రకృతి వైఫల్యానికి నష్టపోయిన రైతులకు ప్రభుత్వం ఆదుకుంటామని భరోసా కల్పిస్తూ ధాన్యాన్ని కొనుగోలు చేయడం జరుగుతుందని, అనుకోకుండా ప్రకృతి వైఫల్యాలకు బీఆర్ఎస్ బీజేపీ రాజకీయం చేయడానికి ఖండించడం జరుగుతుందని అన్నారు….

Read More
error: Content is protected !!