
భూ భారతి గడువుపెంచా లని డిప్యూటీ తాసిల్దార్ కు వినతిపత్రం అందజేత.
భూ భారతి గడువుపెంచా లని డిప్యూటీ తాసిల్దార్ కు వినతిపత్రం అందజేత బహుజన సంక్షేమ సంఘం (బి ఎస్ ఎస్)నాయకులు శాయంపేట నేటిధాత్రి: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన భూభారతి పథకం గడువు పెంచాలని బహుజన సంక్షేమ సంఘం బి ఎస్ ఎస్ ఆధ్వర్యంలో శాయంపేట డిప్యూటీ తహసిల్దార్ వినతి పత్రం ద్వారా తెలియజేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన భూ భారతి దరఖాస్తు గడువు పెంచాలని చాలామంది పేద రైతులు ఎలా దరఖాస్తు…