Chalivendram

చలివేంద్రాన్ని ప్రారంభించిన పెండెం రామానంద్.

చలివేంద్రాన్ని ప్రారంభించిన పెండెం రామానంద్ నర్సంపేట,నేటిధాత్రి: నర్సంపేట పట్టణంలోని నెహ్రూ పార్క్ వద్దగల ఫ్రెండ్స్ ట్రావెల్స్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన చలివేంద్రాన్ని టీపీసీసీ సభ్యులు పెండెం రామానంద్ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో భరత్ రెడ్డి, ఓర్సు వెంకన్న, బిట్ల మనోహర్, ఫ్రెండ్స్ ట్రావెల్స్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Read More
error: Content is protected !!