CI Srinivas Reddy

మద్యం కోసం తాకట్లు….

మద్యం కోసం తాకట్లు…. ◆ రూపాయిలు. 200 రూపాయిలు . 2000 వసూలు! జహీరాబాద్ నేటి ధాత్రి:       సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో వింత దోపిడీ జరుగుతోంది. మద్యం మత్తులో ఉన్న కొందరు తమ వద్ద డబ్బులు లేకపోతే వాచ్లు, చైన్లు, ఉంగరాలు, మొబైల్ ఫోన్లను తాకట్టుపెడుతున్నారు. అయితే, రెండు రోజుల్లో వాటిని విడిపిం చుకోకపోతే, రూ. 200 విలువైన మద్యం కోసం తాకట్టు పెట్టిన వస్తువుకు ఏకంగా రూ. 2000 డిమాండ్ చేస్తున్నారు….

Read More
error: Content is protected !!