ప్రగతి భవన్ ముందు కంచె వేసింది, తీసింది కాంగ్రెస్సే..

ఐక్యంగా పని చేశాం.. అద్భుత విజయం సాధించాం.. కార్యకర్తలంతా కేసీఆర్ వెంటే ఉన్నరు..  ప్రజల కోసం నికరంగా ఐదేళ్లు కొట్లాడెటోల్లు కావాలె  ప్రగతి భవన్ ముందు కంచె వేసింది, తీసింది కాంగ్రెస్సే.. నర్మెటలో వినాయక గార్డెన్ లో కృతజ్ఞత సమావేశం జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి జనగామ నియోజకవర్గంలో బీఆర్ఎస్ బలంగా ఉందని, బీఆర్ఎస్ గెలవాలి..కేసీఆర్ మళ్లీ సీఎం కావాలనే దృఢ సంకల్పంతో కార్యకర్తలంతా ఎలాంటి బేదాభిప్రాయాలు లేకుండా ఐక్యంగా పనిచేశారు కాబట్టే మనం అద్బుతమైన…

Read More
error: Content is protected !!