
రైల్వే ఓవర్ బ్రిడ్జి పేరు దివంత నేత మొహమ్మద్ పరిదోద్దీన్ పెట్టాలి.
రైల్వే ఓవర్ బ్రిడ్జి పేరు దివంత నేత మొహమ్మద్ పరిదోద్దీన్ పెట్టాలి జహీరాబాద్ నేటి ధాత్రి: జహీరాబాద్ పట్టణంలోని రైల్వేగేటు వద్ద కోట్లతో రెండు వరుసలతో చేపట్టిన వంతెన నిర్మాణ పనులకు 2018 ఆగస్టు 30న ఎంపీ బీబీ పాటిల్, అప్పటి ఎమ్మెల్సీ మహ్మద్ పరీదుద్దీన్తో కలిసి శంకుస్థాపన చేశారు. వికారాబాద్-పర్లివైజ్యనాథ్ రైలు మార్గం జహీరాబాద్ పట్టణం మీదుగా వెళుతుంది. సికింద్రాబాద్, నాందేడ్, పూర్ణ, షిర్డీ, బెంగుళూరు, తిరుపతి, కాకినాడ రైళ్లు రాకపోకలతో…