బాలాజీ టెక్నో స్కూల్లో జాతీయ వైద్యుల దినోత్సవం

బాలాజీ టెక్నో స్కూల్లో జాతీయ వైద్యుల దినోత్సవం నర్సంపేట,నేటిధాత్రి: నర్సంపేట మండలంలోని లక్నెపల్లి లోని బాలాజీ టెక్నో స్కూల్ లో నేషనల్ డాక్టర్స్ డే సెలబ్రేషన్ నిర్వహించారు.ముఖ్య అతిథిగా బాలాజీ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ ఎ. రాజేంద్ర ప్రసాద్ రెడ్డి హాజరయ్యారు. భారతరత్న అవార్డు గ్రహీత పశ్చిమ బెంగాల్ రెండవ ముఖ్యమంత్రిగా సేవలందించిన డాక్టర్. బిథాయ్ చంద్రరాయ్ జన్మదినాన్ని పురస్కరించుకొని పలు దేశాలలో ఈ వేడుకలను జరుపుకుంటారన్నారు. ఆరోగ్య సమాజం లక్ష్యంగా ఎంచుకొని అంకిత భావంతో నిస్వార్ధంగా…

Read More
error: Content is protected !!