
వరి పురుగుల పై అవగాహన కలిగి ఉండాలి.
— వరి పురుగుల పై అవగాహన కలిగి ఉండాలి • వానపాము ఎరువుల ద్వారా దిగుబడి అధికం • సైంటిస్ట్ చిన్నబాబు నాయక్ నిజాంపేట: నేటి ధాత్రి వర్షాకాలం వరి సాగు పై ప్రజలు అవగాహన కలిగి ఉండాలని కృషి విజ్ఞాన కేంద్ర సీనియర్ సైంటిస్ట్ చిన్న బాబు నాయక్ అన్నారు. ఈ మేరకు నిజాంపేట మండలం నంద గోకుల్ గ్రామంలో రైతులతో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు.. వర్షాకాలంలో పంటలపై వచ్చే…