
గురుకుల కళాశాలను సందర్శించిన ఎమ్మెల్యే రేవూరి.
గురుకుల కళాశాలను సందర్శించిన ఎమ్మెల్యే రేవూరి అనంతరం మృతిచెందిన శ్రీవాణి కుటుంబ పరామర్శ పరకాల నేటిధాత్రి ఏకు శ్రీవాణి కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాశ్ రెడ్డి అన్నారు. మండలంలోని మల్లక్కపేట గ్రామపరిధిలోని సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల వసతి గృహాన్ని శాసనసభ్యులు రేవూరి ప్రకాశ్ రెడ్డి గురువారం రోజున సందర్శించారు. గత మూడు రోజుల క్రితం బాలికల వసతి గృహంలో ఉరివేసుకొని బలవన్మరణం చెందిన ఏకు శ్రీవాణి…