
ధ్రువీకరణ పత్రాలకు తప్పుని తిప్పలు.
ధ్రువీకరణ పత్రాలకు తప్పుని తిప్పలు ఎల్లారెడ్డిపేట (రాజన్న సిరిసిల్ల) నేటి ధాత్రి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన రాజీవ్ యువ వికాస్ పథకానికి ఎల్లారెడ్డిపేట తహసిల్దార్ కార్యాలయంలో ప్రజలకు ఇక్కట్లు తప్పట్లేదు. సంక్షేమ పథకాలకు కుల, రాబడి ధ్రువీకరణ పత్రాలు అవసరం ఉంటాయని ధ్రువీకరణ పత్రాల కోసం తాహాసిల్దార్ కార్యాలయం కి వెళ్తే అక్కడ గిర్ధావర్ లు పెండ్లి అయి 10 సంవత్సరాలు అయినా కూడా కుల ధ్రువీకరణ కోసం తమ అమ్మవారి ఇంటి పేరు…