Danasari Rajesh, State Joint Secretary,

తప్పుడు మైనింగ్ అనుమతులు పై చర్యలు తీసుకోవాలి.

తప్పుడు మైనింగ్ అనుమతులు పై చర్యలు తీసుకోవాలి కొత్తగూడ, నేటిధాత్రి:       ఆదివాసి సంక్షేమ పరిషత్ మహబూబాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ మహబూబాబాద్ గారిని కలిసి మెమొరండా ఇవ్వడమైనది. అనంతరం దనసరి రాజేష్ రాష్ర్ట జాయింట్ సెక్రటరీ ఆదివాసి సంక్షేమ పరిషత్ మాట్లాడుతూ. పూర్తి ఏజెన్సీ మండలం అయినటువంటి బయ్యారం మండల పరిధిలోని ధర్మాపురం రెవేన్యూ గ్రామం నామలాపాడు గ్రామపంచాయతీ పరిధిలో గిరిజన రైతులు మట్టితోలకాలకు అనుమతులు కావాలని గనులు మరియు…

Read More

మాయా ప్రపంచపు మైనింగ్‌ రాజ్యం ఎపిసోడ్‌ 2

https://epaper.netidhatri.com/ కోట చుట్టూ కోట్లలో గ్రానైట్‌ వ్యాపారం! ప్రజల ప్రాణాలు గాలిలో…గ్రానైట్‌ వ్యాపారం కోట్లలో. పర్యావరణం పరాధీనం..గ్రానైట్‌ వ్యాపార విశృంఖలత్వం. ఎలగందుల కోటను ఆగం చేస్తున్నారు! కాపాడాల్సిన పాలకులే చోద్యం చూస్తున్నారు. తెలుగు చరిత్రకు ఆనవాలే ఎలగందుల. తొలి తెలుగు రాజుల గూడే కరీంనగర్‌ జిల్లా. శాతవాహనుల కాలం తొలి తెలుగు వైభవం. ఎలగందుల కోట కింద చరిత్రను సమాధి చేస్తున్నారు. పర్యావరణాన్ని పాడుచేస్తున్నారు? ఎలగందులలో ఇంకేం మిగిలిందులా? ఊరును దుమ్ముతో నింపుతున్నారు. చెరువును చెరబట్టి రాళ్లతో…

Read More
error: Content is protected !!