పేదలకు అండగా నిలబడటమే నిజమైన సేవ .

పేదలకు అండగా నిలబడటమే నిజమైన సేవ -ఏడూళ్ల బయ్యారం సీఐ వెంకటేశ్వరరావు -ప్రాణిక్ హీలింగ్ ఫౌండేషన్ సేవలు అభినందనీయం -వలస ఆదివాసీలకు దోమతెరలు పంపిణీ కరకగూడెం,, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా..నేటిధాత్రి..     పేదలకు అండగా నిలబడటమే నిజమైన సేవని ఏడూళ్ల బయ్యారం సీఐ వెంకటేశ్వరరావు పేర్కొన్నారు.గురువారం ‘ప్రాణిక్ హీలింగ్ ఫౌండేషన్ ఆఫ్ సికింద్రాబాద్’సభ్యులు, కరకగూడెం గ్రామీణ వైద్యులు షేక్ సోందుపాషా ఆధ్వర్యంలో కరకగూడెం మండలంలోని అశ్వాపురంపాడ్ వలస ఆదివాసీ గ్రామంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీఐ…

Read More
error: Content is protected !!