పరకాల బ్లాక్ కాంగ్రెస్ సేవాదళ్ అధ్యక్షులు రామస్వామి
నడికూడ,నేటిధాత్రి:
మండలంలోని ధర్మారం గ్రామానికి చెందిన పల్లె రామస్వామి పరకాల బ్లాక్ కాంగ్రెస్ సేవాదళ్ అధ్యక్షునిగా నియమించారు,అనంతరం రామస్వామి మాట్లాడుతూ నా నియమకానికి సహకరించిన రాష్ట్ర కాంగ్రెస్ సేవాదళ్ మిద్దెల జితేందర్ కి, హనుమకొండ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు,ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి కి,ఐదు జిల్లాల కాంగ్రెస్ సేవాదళ్ ఇంచార్జ్ సుంకరి శ్రీనివాస్ రెడ్డి కి, హనుమకొండ కాంగ్రెస్ సేవాదళ్ జిల్లా అధ్యక్షులు బొచ్చు చందర్ కి,ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.నేను కాంగ్రెస్ రాష్ట్ర జిల్లా ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీకి పూర్తిస్థాయిగా పనిచేస్తానని అన్నారు