
నూతన వ్యవసాయ పద్ధతులను అనుసరించాలి.
నూతన వ్యవసాయ పద్ధతులను అనుసరించాలి మూస పద్ధతులను విడనాడాలి రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు…. రైతులకు అవగాహన కార్యక్రమం కేసముద్రం/ నేటి ధాత్రి శనివారం కేసముద్రం రైతు వేదికలో ” రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు” అను ప్రోగ్రాం ద్వారా రైతులకు శాస్త్రవేత్తలు పలు సూచనలు చేయడం జరిగింది. శాస్త్రవేత్తలు మాట్లాడుతూ రైతులకు ఈ విధమైన సలహాలు చేయడం జరిగింది 1. తక్కువ యూరియా వాడి సాగు ఖర్చు తగ్గించుకోవాలి 2. అవసరమేరకు మందులను పిచికారి…