
కలెక్టరేట్ ముందు మధ్యాహ్న భోజన కార్మికుల ధర్నా.
కలెక్టరేట్ ముందు మధ్యాహ్న భోజన కార్మికుల ధర్నా కలెక్టర్ కార్యాలయ అధికారికి వినతి పత్రం అందజేత సిరిసిల్ల టౌన్ :(నేటి ధాత్రి) రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ కార్యాలయం అధికారి మధ్యాహ్న భోజన కార్మికుల పెండింగు బిల్లులకై,వినతి పత్రం అందజేత.ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు మధ్యాహ్న భోజన రంగం సి.ఐ.టి.యు ఆధ్వర్యంలో సంబంధించి దాదాపు 5 నుంచి 6 నెలల మే స్ చార్జీలు, కోడిగుడ్ల బిల్లులు,…