మందకృష్ణ మాదిగ వ్యాఖ్యలు సరైనవి కావు
పంబాల కుల సంఘం జిల్లా అధ్యక్షుడు రౌతు హరికృష్ణ నర్సంపేట,నేటిధాత్రి: మరుగునపడిన పంబాల కులమును కాంగ్రెస్ ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణలో గుర్తించి ఏ కేటగిరిలో చేర్చినందున మందకృష్ణ మాదిగ జీర్ణించుకోలేక పోతున్నారని వరంగల్ జిల్లా పంబాల కుల సంఘం అధ్యక్షుడు రౌతు హరికృష్ణ అన్నారు. గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పంబాలకులాన్ని ఏ కేటగిరిలో చేర్పించడం ఏమిటంటూ కులాన్ని ఉద్దేశించి మందకృష్ణ మాదిగ చేసిన తప్పుడు వ్యాఖ్యలను పంబాల కులస్తుల తరపున తీవ్రంగా…