
ఎల్ఐసి నూతన మేనేజర్ భాద్యతల స్వీకరణ.!
ఎల్ఐసి నూతన మేనేజర్ గోపి కిషోర్ భాద్యతల స్వీకరణ పుష్పగుచ్ఛాలతో స్వాగతం పలికిన సిబ్బంది, ఏజెంట్ల నాయకులు. నర్సంపేట నేటిధాత్రి: లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నర్సంపేట బ్రాంచ్ మేనేజర్ గా గోపి కిషోర్ బుదవారం బాధ్యతలు చేపట్టారు.ఎల్ఐసి కార్యాలయానికి చేరుకున్న నూతన మేనేజర్ గోపి కిషోర్ కు .కార్యాలయ అసిస్టెంట్ మేనేజర్,అడ్మినిస్ట్రేషన్ అధికారితో. ముఖ్య అధికారులు,సిబ్బంది,ఎల్ఐసి ఏఓఐ సంఘం నాయకులు, ఎల్ఐసి లియాపి సంఘం నాయకులు పుష్పగుచ్ఛాలతో ఘన స్వాగతం పలికారు.అనంతరం పలువురు…