suicide

తాటి వనంలో ఉరి వేసుకొని వ్యక్తి ఆత్మహత్య.

తాటి వనంలో ఉరి వేసుకొని వ్యక్తి ఆత్మహత్య రామడుగు, నేటిధాత్రి:   తాటి వనంలో వ్యక్తి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన కరీంనగర్ జిల్లా రామడుగు మండల కేంద్రంలో చోటు చేసుకుంది. రామడుగు గ్రామానికి చెందిన కావలి భూమయ్య 55 సంవత్సరాలు గత ఇరవై ఐదు సంవత్సరాల క్రితం భార్య పిల్లలతో విడిపోయి కూలి పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈక్రమంలో మంగళవారం సాయంత్రం ఏడు గంటలకు ఇంటి నుండి బయటకు వెళ్లి బుధవారం ఉదయం ఆరు…

Read More
Suicide

పని చేసుకొని బ్రతుకుమంటే యువకుడి ఆత్మహత్య.

— పని చేసుకొని బ్రతుకుమంటే యువకుడి ఆత్మహత్య   నిజాంపేట: నేటి ధాత్రి పనిచేసుకొని బ్రతుకుమంటే ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన నిజాంపేట మండలంలో చోటుచేసుకుంది.. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన కమ్మరి నరసింహ చారి (20) తన తల్లి చిన్నప్పుడే చనిపోవడం తో నానమ్మ కమ్మరి కమలమ్మతో ఉంటున్నాడు. నానమ్మ కూలి నాలి చేసి సాదుతుండేది. రోజురోజు ఆరోగ్యం క్షీణించడంతో పనిచేయడం వీలుకాక ఇకనుండి ఏదైనా పని చేసుకుని బ్రతకమని నరసింహ…

Read More
Kamalakar

జడ్చర్ల పట్టణంలో వ్యక్తి దారుణ హత్య.!

జడ్చర్ల పట్టణంలో వ్యక్తి దారుణ హత్య వరుసగా హత్యలతో హడలిపోతున్న జడ్చర్ల దర్యాప్తు ముమ్మరం : సీఐ కమలాకర్ జడ్చర్ల / నేటి ధాత్రి మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల పట్టణ కేంద్రంలోని కావేరమ్మపేట సంత బజార్ ప్రాంతంలో గుర్తుతెలియని వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు డాగ్ స్క్వాడ్ మరియు క్లూస్ టీం సహాయంతో దర్యాప్తు చేపట్టారు. కాగా మృతి చెందిన వ్యక్తిపై బండరాయితో…

Read More
Accident

రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తి మృతి.

రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తి మృతి నేటి ధాత్రి ; గత శనివారం మండల కేంద్రంలోని శివారు ప్రాంతంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తి మంగళవారం మృతి చెందారు. మండలంలోని మల్యాల గ్రామానికి చెందిన పోతరాజు గంగాధర్ (45) శనివారం ద్విచక్ర వాహన ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స కోసం హైదరాబాదులోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించాగ మంగళవారం ఉదయం మృతి చెందారు. మృతుడికి భార్య ఇద్దరు కూతుర్లు ఉన్నారు….

Read More
help

‘సాటి మనిషికి సహాయం చేయాలి’ అభాగ్యులను ఆదుకోవాలి

‘సాటి మనిషికి సహాయం చేయాలి’ అభాగ్యులను ఆదుకోవాలి డా.నిచ్చనమెట్ల రాజేంద్రప్రసాద్ మహబూబ్ నగర్/నేటి ధాత్రి సమాజంలో సాటి మనిషికి సహాయం చేయాలని పాలమూరు క్రిష్టియన్ కాలనీకి చెందిన డా.నిచ్చనమెట్ల రాజేంద్రప్రసాద్ గురువారం అన్నారు. ఆయన మాట్లాడుతూ.. సాటిమనిషికి స్వార్థం లేకుండా సహాయం చేయడంలోనే నిజమైన ఆనందం ఉంటుందని, సహాయం అనేది అన్ని ఉన్నవారి కంటే.. నిజంగా లేనివారికి లబ్ది చేకూరాలని, మనిషికి ముఖ్యంగా కావాల్సింది కూడు, గూడు, గుడ్డ ఉండాలన్నారు. మొదటగా మనిషి జీవించాలంటే ఆరోగ్యంగా ఉండాలి….

Read More

స్కూటర్ స్కిడ్ అయి వ్యక్తి మృతి

చిట్యాల, నేటి ధాత్రి : జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రంలో:06.02.2025 రోజు రాత్రి 10.00 గం//ల సమయమున చిట్యాల పెట్రోల్ బంక్ నందు పనిచేయు చెవుల శ్రీనివాస్ రావు, తండ్రి ఏడుకొండలు, వయస్సు 24 సంవత్సరాలు నివాసం మాచవరం గ్రామం, పల్నాడు జిల్లా ఆంధ్రప్రదేశ్ అనునతడు తన పని నిమిత్తం చిట్యాల సెంటర్ కు మోటార్ సైకిల్ ఫై వెళ్లి తిరిగి బంకు వైపు వస్తుండగా మార్గమధ్యన ఏ మ్మెల్యే క్యాంపు ఆఫీస్ వద్దకు…

Read More

ఉరివేసుకొని వ్యక్తి మృతి

మొగులపల్లి నేటి ధాత్రి మండలంలో ఒక వ్యక్తి ఉరి వేసుకుని వృతి చెందిన ఘటనకు సంబంధించి ఎస్సై బొరగల అశోక్ అందించిన సమాచారం మేరకు. మొగుళ్లపల్లికి చెందిన గుండారపు నరేష్ (35) గురువారం తెల్లవారుజామున నాలుగు గంటలకు తన ఇంట్లో దూలానికి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు మృతునికి గత 14 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. పెళ్లయిన కొంతకాలానికి నరేష్ మద్యానికి బానిసగా మారడంతో.నరేష్ కు దూరంగా మూడు సంవత్సరాల పాటు పుట్టింటిలోనే ఉన్నది. రెండు నెలల…

Read More
error: Content is protected !!