
సామాజిక ఉద్యమంలా వన మహోత్సవాన్ని నిర్వహిద్దాం.
సామాజిక ఉద్యమంలా వన మహోత్సవాన్ని నిర్వహిద్దాం -పచ్చని తోరణంలా తెలంగాణ వికసించాలి -వేముల మహేందర్ గౌడ్ పిలుపు మొగులపల్లి నేటి దాత్రి: జూన్ మొదటి వారం నుంచి పెద్ద ఎత్తున మొక్కలు నాటి అటవీ విస్తీర్ణాన్ని పెంచేందుకు అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ పకడ్బందీ కార్యాచరణ రూపొందించారని, అందులో భాగంగానే గ్రామ గ్రామాన మొక్కలు నాటే కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములై..సామాజిక ఉద్యమంలా వన మహోత్సవ కార్యక్రమాన్ని విజయవంతం చేసి..పచ్చని…