మహేశ్వరంలో వాహనాల తనిఖీలు..
నర్సంపేట,నేటిధాత్రి:
నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలో జరుగనున్న ఎన్నికల దృశ్య మున్సిపాలిటీ పరిధిలోని నర్సంపేట వరంగల్ ప్రధాన రహదారి మహేశ్వరం వద్ద సంబంధిత ఎన్నికల అధికారి, నెక్కొండ పిఆర్ ఏఈ రాజ్ కుమార్ స్థానిక హెడ్ కానిస్టేబుల్ మహమ్మద్ కాజం అలీ తో కలిసి వాహనాలను తనిఖీ చేశారు. ఓటర్లను ప్రలోభ పెట్టేందుకుగాను వస్తువులు,డబ్బు,మద్యం లాంటివి ఏమైనా సరఫరా చేస్తున్నారా అని వాహనాలల్లో క్షుణ్ణంగా పరిశీలించారు.
