ఇండ్లలోకి వర్షం నీరు వచ్చింది అని మాచునూర్ లో రాస్తా
జహీరాబాద్ నేటి ధాత్రి:
సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలం మాచునూర్ గ్రామంలో వర్షపు నీరు ఇండ్లలోకి వచ్చిందని నిరసన తెలియజేసిన గ్రామ ప్రజలు ఇటీవల నాలుగు రోజులుగా వర్షపు కొరవడంతో ఇండ్లలోకి నీరు చేరడంతో ఇబ్బందులు పడుతున్నామని ఆందోళన చెందారు రాత్రి వేళలో వర్షపు నీరు ఇండ్లలోకి రావడంతో చిన్నపిల్లలు నిద్రాహారాలు మాని ఇబ్బందులతో బిక్కుబిక్కుమంటు జీవనం సాగిస్తున్నారు.