
సాహిత్యం గొప్పది….!
సాహిత్యం గొప్పది….! జహీరాబాద్. నేటి ధాత్రి: జహీరాబాద్ నియోజకవర్గ ము.సాహిత్యరంజని సాహితీ సాంసృతిక సంస్థ ఆధ్వర్యంలో ఉగాది కవి సమ్మేళనం ను నిర్వహించారు. ప్రతి సంవత్సరం ఉమ్మడి మెదక్ జిల్లా లోని అన్ని మండలాల నుండి కవులను,రచయిత లను ,కళాకారుల ను ఆహ్వానించి తెలుగు భాషను ఉన్నతి కోసం ,తెలుగు భాష రక్షణ కోసం ఒక వేదికగా కవి సమ్మేళనం లను ఏర్పాటు చేసి సమాజంలో లో జరుగుతున్న వివిధ అన్యాయాలను గురించి, తమ తమ…