
వెలుగులో చీకటి బాగోతం.
వెలుగులో…చీకటి బాగోతం…! నిలువునా ముంచేస్తున్న మహిళా సంఘాల సిఏలు మహిళా సంఘాలు ఆదమరిస్తే…. తస్మాత్ జాగ్రత్త…? కేసముద్రం నేటి ధాత్రి: కేసముద్రం మండలంలోని మహిళా సాధికార మండల సమాఖ్య కార్యాలయంలో లోని సిఐలు గుట్టుచప్పుడు కాకుండా చేతివాటం ప్రదర్శిస్తూ మహిళా సంఘాల మహిళలను అడ్డగోలుగా లక్షల రూపాయలు దోచుకు తింటున్న సంఘటన వెలుగులోకి వచ్చింది. మండలం లోని కోరుకొండ పల్లి గ్రామానికి చెందిన మహిళ సంఘాల రోదన అంతా ఇంతా కాదు. వివరాల్లోకి వెళితే కోరుకొండ…