Donate blood

రక్తదానం చేయండి ప్రాణదాతలు కండి.

రక్తదానం చేయండి ప్రాణదాతలు కండి. 27 వ సారి రక్తదానం రాజశేఖర్. నర్సంపేట నేటిధాత్రి: రక్తదానం చేయండి..ప్రాణదాతలు కండి అని ఏ.ఎస్.ఆర్.సేవా స్వచ్ఛంద సంస్థ నిర్వాహకుడు ఎర్రబోయిన రాజశేఖర్ పిలుపునిచ్చారు.శనివారం ప్రపంచ రక్తదాన దినోత్సవం సందర్భంగా నర్సంపేట ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ లో నిర్వహించిన రక్తదాన శిబిరంలో ఏ.ఎస్.ఆర్.సేవా స్వచ్ఛంద సంస్థ నిర్వాహకుడు ఎర్రబోయిన రాజశేఖర్ పాల్గొని 27 వ సారి రక్తదానం చేశారు.ఈ సందర్భంగా హాస్పిటల్ ఆర్.యం.ఓ.డాక్టర్ గణేష్ అభినందించిన అనంతరం వారు మాట్లాడుతూ,ప్రతి ఒక్కరు…

Read More
error: Content is protected !!