
జిల్లా గ్రంధాలయంలో అంబేద్కర్ జయంతి వేడుకలు.
జిల్లా గ్రంధాలయంలో అంబేద్కర్ జయంతి వేడుకలు సిరిసిల్ల టౌన్ :(నేటిధాత్రి) సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని సినారె గ్రంథాలయంలో డాక్టర్,భీమ్ రామ్ అంబేద్కర్ గారి 134వ జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నాగుల సత్యనారాయణ గౌడ్ అంబేద్కర్ చిత్రపటానికి పూలు సమర్పించారు. అనంతరం గ్రంథాలయ విద్యార్థినీ,విద్యార్థులను పాఠకులను ఉద్దేశించి మాట్లాడుతూ మన జిల్లా గ్రంథాలయంలో చదువుకొని ఉన్నత ఉద్యోగాలు సాధించి. మహనీయుడైన అంబేద్కర్ అడుగుజాడల్లో నడవాలని…