అన్ని దారులు వరంగల్ వైపే
మాజీ మున్సిపల్ కో ఆప్షన్ ఫాతిమా హమీద్
పరకాల నేటిధాత్రి
రాతెలంగాణ ష్ట్ర ప్రజల కోసంభారత రాష్ట్ర సమితి 25 వసంతాల రజతోత్సవ సభ 27 ఏప్రిల్ నాడు వరంగల్ లోని ఎల్కతుర్తి లో ఆవిర్భవించి అంగరంగ వైభవంగా జరగనుంది.దేశ చరిత్రలోనే కనీవినీ ఎరుగని రీతిలో లక్షలాదిగ జనం ఈ సభకు హాజరుకానున్నారు. ఉద్యమపందాతో అధికారంలోకి వచ్చి దశాబ్దం పాటు తెలంగాణ అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేసి దేశంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాలలో అగ్రగామిగా ఉంచిందని కేవలం తెలంగాణా రాష్ట్ర ప్రయోజనార్థం పుట్టిన బీఆరెస్ పార్టీ రేపు 25 వసంతాలు పూర్తి చేసుకోబోతుంది.ఈ సందర్భంగా ఉద్యమ సింహం కేసీఆర్ గారు ప్రజల సంక్షేమంలో విఫలమైన కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి ఏం మాట్లాడుతారో ,ప్రజలకు ఎలాంటి భరోసా కల్పిస్తారో అని 4 కోట్ల రాష్ట్ర ప్రజలు ఆసక్తిగా చూస్తున్నారు.రేపు రాష్ట్రం మొత్తం టీవీలు మరియు మొబైల్ ఫోన్ల ద్వారా కేసీఆర్ సభను వీక్షించే అవకాశముంది.భను ఇలాంటి మహోతరమైన సబిఅరెస్ నాయకులు,కార్యకర్తలు, బిఅరెస్ సానుభూతి పరులు,ప్రజలు అత్యధికంగా పాల్గొని సభను విజయవంతం చేయాలని మాజీ మున్సిపల్ కో ఆప్షన్ సభ్యులు ముఫీనా ఫాతిమా హమీద్ కోరారు.